బ్రిటన్లో 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు
- May 28, 2017
బ్రిటన్లో మరో మారణహోమం జరుగనుందా? ఈ దేశంలో దాదాపు 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు తిష్టవేసినట్టు ఆ దేశ నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో బ్రిటన్ ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఇటీవలే మాంచెస్టర్లో ఉగ్రవాదులు చేసిన దాడుల్లో 20 మంది మృత్యువాతపడిన విషయం తెల్సిందే. ఈ దాడులతో బ్రిటన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిటన్లో ఏకంగా 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. వారంతా వివిధ రూపాల్లో సంచరిస్తున్నట్లు అంచనా వేశారు. పాప్ సింగర్ అరియానా గ్రాండే మాంచెస్టర్లో సంగీత కార్యక్రమం నిర్వహిస్తుండగా జరిగిన ఉగ్రదాడికి సంబంధించి దక్షిణ మాంచెస్టర్లో మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి అధికారులు పలు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







