'దండుపాళ్యం2' టీజర్ విడుదల
- May 28, 2017
హైదరాబాద్: మంచి నీళ్లు కావాలంటూ ఇళ్లల్లోకి వచ్చి అతి కిరాతకంగా హత్యలు చేసే గుర్తుతెలియని ఓ ముఠా నేపథ్యంలో కన్నడలో తెరకెక్కించిన క్రైమ్ థ్రిల్లర్ ‘దండుపాళ్యం’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘దండుపాళ్యం 2’ రూపొందించారు. ఆదివారం ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు.
నేరాల్లో అతి భయంకరమైన దండుపాళ్యం ముఠా ఎలా అంతమైందో చూపుతూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జూన్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









