శ్వేతా తివారిని చంపేసిన సోషల్ మీడియా
- May 28, 2017
సోషల్ మీడియా మరో నటి చంపేసింది. సోషల్మీడియాలో తప్పుడు వార్తలు హల్చల్ చేయడం కామన్ మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నటి శ్వేతా తివారి చనిపోయారంటూ సోషల్మీడియాలో పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. తన ట్విటర్ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉంటంటూ ట్వీట్ చేయండి
దాంతో చనిపోయింది శ్వేతా తివారి అనుకుని ప్రముఖులంతా సోషల్మీడియాలో ఆమెకు నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. మరికొందరైతే శ్వేతా భర్త అభినవ్కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. దాంతో షాకైన అభినవ్.. షూటింగ్ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్వేత తెగ నవ్వుకుందని.. ఇలాంటి పుకార్లు సృష్టించద్దు అంటూ అభినవ్ మీడియా ద్వారా వివరించాడు. దింతో రూమర్స్ కు చెక్ పడింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









