శ్వేతా తివారిని చంపేసిన సోషల్ మీడియా
- May 28, 2017
సోషల్ మీడియా మరో నటి చంపేసింది. సోషల్మీడియాలో తప్పుడు వార్తలు హల్చల్ చేయడం కామన్ మారిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా నటి శ్వేతా తివారి చనిపోయారంటూ సోషల్మీడియాలో పుకార్లు రావడం చర్చనీయాంశంగా మారింది. శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్.. తన ట్విటర్ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉంటంటూ ట్వీట్ చేయండి
దాంతో చనిపోయింది శ్వేతా తివారి అనుకుని ప్రముఖులంతా సోషల్మీడియాలో ఆమెకు నివాళులు అర్పించడం మొదలుపెట్టారు. మరికొందరైతే శ్వేతా భర్త అభినవ్కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. దాంతో షాకైన అభినవ్.. షూటింగ్ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలిసి శ్వేత తెగ నవ్వుకుందని.. ఇలాంటి పుకార్లు సృష్టించద్దు అంటూ అభినవ్ మీడియా ద్వారా వివరించాడు. దింతో రూమర్స్ కు చెక్ పడింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









