స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తానా సభ్యులు
- May 28, 2017
నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తానా సభ్యులు ఘనంగా నిర్వహించారు. సెయింట్ లూయిస్ లో జరుగుతున్న 21వ మహాసభల్లో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఎంపి మురళిమోహన్, దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు తానా సభ్యులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని రజనీకాంత్ గంగవరపు 55వేల డాలర్లకు దక్కించుకున్నారు. ఈ మేరకు చెక్కును తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేనికి అందించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









