స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తానా సభ్యులు
- May 28, 2017
నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను తానా సభ్యులు ఘనంగా నిర్వహించారు. సెయింట్ లూయిస్ లో జరుగుతున్న 21వ మహాసభల్లో తానా అధ్యక్షుడు జంపాల చౌదరి, ఎంపి మురళిమోహన్, దర్శకుడు రాఘవేంద్రరావుతోపాటు తానా సభ్యులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటాన్ని రజనీకాంత్ గంగవరపు 55వేల డాలర్లకు దక్కించుకున్నారు. ఈ మేరకు చెక్కును తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస గోగినేనికి అందించారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







