అప్పుడే మొదలైన అమెరికాలో'లవకుశ' సందడి
- May 30, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోతొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవకుశ’. మే20న ఎన్టీఆర్పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఫస్ట్లుక్ విడుదల చేసింది.అయితే ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉన్నా అప్పుడే అమెరికాలో ‘లవకుశ’మేనియా మొదలైంది.
సెయింట్ లూయిస్లో మే26న జరిగిన తానా వేడుకలో ఎన్టీఆర్ అభిమానులంతా లవకుశ పోస్టర్ను ప్రింట్ చేసిన టీ-షర్టులు వేసుకుని సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులంతా దిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంటోంది.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఆగస్ట్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









