అప్పుడే మొదలైన అమెరికాలో'లవకుశ' సందడి
- May 30, 2017
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోతొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘లవకుశ’. మే20న ఎన్టీఆర్పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం ఫస్ట్లుక్ విడుదల చేసింది.అయితే ఈ సినిమా విడుదల కావడానికి ఇంకా సమయం ఉన్నా అప్పుడే అమెరికాలో ‘లవకుశ’మేనియా మొదలైంది.
సెయింట్ లూయిస్లో మే26న జరిగిన తానా వేడుకలో ఎన్టీఆర్ అభిమానులంతా లవకుశ పోస్టర్ను ప్రింట్ చేసిన టీ-షర్టులు వేసుకుని సినిమాను ప్రమోట్ చేశారు. ఈ సందర్భంగా అభిమానులంతా దిగిన ఫొటో ఒకటి ఆకట్టుకుంటోంది.
బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్ నటిస్తున్నారు. ఆగస్ట్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







