తగ్గిన పసిడి,వెండి ధరలు
- May 31, 2017
దిల్లీ: బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.250 తగ్గడంతో పది గ్రాముల పుత్తడి ధర రూ.29,100కి చేరింది. అంతర్జాతీయ పరిశ్రమలు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు మందగించడంతో పసిడి ధర తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. పసిడి బాటలోనే వెండి పయనించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న వెండి ధర నేడు పడిపోయింది. రూ.450 తగ్గడంతో కిలో వెండి ధర రూ.40వేలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం ధర 0.02శాతం తగ్గి ఔన్సు 1,262.60 అమెరికన్ డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!
- 118 మిలియన్లకు పైగా ఆర్డర్లతో డెలివరీ సెక్టర్ 49% వృద్ధి..!!
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం









