మళ్లీ కలవబోతున్నతమిళ ప్రేమ పావురాలు
- June 01, 2017
విశాల్ , వరలక్ష్మి లు మంచి లవర్స్ అనే సంగతి అందరికి తెల్సిందే..పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంత అనుకున్నారు..కానీ వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ కు విశాల్ కు పడకపోయేసరికి గత ఏడాది విశాల్ , వరలక్ష్మి లు దూరం అయ్యారు.. ప్రేమలో ఉన్న టైమ్ లో కలిసి ఓ సినిమా చేసారు కానీ ఆ మూవీ విడుదల కాకుండా మధ్య లోనే ఆగిపోయింది.
మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని కోలీవుడ్ లో ప్రచారం అవుతుంది..స్టార్ డైరెక్టర్ లింగుస్వామి వీరిద్దరిని కలబోతున్నాడు. విశాల్ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయినా పందెంకోడి చిత్రానికి సీక్వెల్ గా ఓ మూవీ ని చేస్తున్నాడు. కీర్తిసురేష్ ను మెయిన్ హీరోయిన్ గా తీసుకోగా, మరో కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకోవాలని లింగుస్వామి అనుకుంటున్నాడు. మరి వరలక్ష్మి ఈ ఆఫర్ కు ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి









