వెకేషన్కి వెళ్ళేటప్పుడు దొంగలతో జాగ్రత్త
- June 02, 2017
అపార్ట్మెంట్లలో దొంగతనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వెకేషన్ కోసం టెనెంట్స్ ఇతర ప్రాంతాలకు వెళుతున్నప్పుడు ఈ దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కువైట్లో నివసిస్తున్న వలసదారులు ఈ దొంగతనాలతో ఆందోళన చెందుతున్నారు. ఎక్కువమంది భారతీయులు నివసించే అబ్బాస్సియా ప్రాంతంలో ఇటీవల ఓ దదంగతనం జరిగింది. ఆ దొంగతనంతో ఓ భారతీయ కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. వెకేషన్ నుంచి తిరిగివచ్చిన ఆ కుటుంబానికి తమ ఇంట్లో జరిగిన దొంగతనం తీవ్ర వేదనను మిగిల్చింది. బాత్రూమ్లోని ఫ్రెష్ ఎయిర్ ఫ్యాన్ని తొలగించి, ఆ మార్గం ద్వారా దొంగలు తమ ఇంట్లోకి ప్రవేశించినట్లు బాధిత కుటుంబం గుర్తించింది. ఇంట్లో విలువైన వస్తువుల్ని ఉంచకపోవడం, అలాగే వెకేషన్కి వెళ్ళేవారు పోలీసులకు తగిన సమాచారం ఇవ్వడం మంచిదని అధికారులు ఈ దొంగతనాల నేపథ్యంలో సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- డెలివరీ రైడర్ల కోసం ఎయిర్ కండిషన్డ్ విశ్రాంతి కేంద్రాలు సిద్ధం చేసిన RTA
- దోహాలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- భారత్పే అదిరిపోయే ఫీచర్..
- ఏపీ కేబినెట్ సమావేశం..అమరావతిలో ‘అమరావతి ఐ’ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
- తెలంగాణ: విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- FTPC ఇండియాకు మరో అంతర్జాతీయ గుర్తింపు
- నెట్ జీరో లక్ష్యంతో RGIA ముందడుగు
- ఇటువంటి వ్యవస్థలు భారత్ లో రావాల్సి ఉందన్న మంత్రి నారా లోకేష్
- చల్లని కబురు వచ్చేసింది...కేరళలోకి నైరుతి రుతుపవనాలు
- శంషాబాద్ విమానాశ్రయంలో ఎబోలా కలకలం.. సుడాన్ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలింపు









