సాయం కోసం క్యాన్సర్ బాధితురాలి ఎదురుచూపు
- June 02, 2017
ఇండియాలోని కొట్టాయంకి చెందిన 45 ఏళ్ళ బిందు ప్రసాద్, కువైట్ క్యాన్సర్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఇటీవలే ఆపరేషన్ జరగగా, అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి ఇంకాస్త ఇబ్బందికరంగా మారింది. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. అందులో ఒకరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు సహయ సహకారాలు అందించేవారు అవసరమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. సహాయం చేయాలనుకునేవారు 66863957, 60383336, 60991998, 55484818, 66736369, 66097405, 66117670 నెంబర్లను సంప్రదించగలరు.
తాజా వార్తలు
- గోల్డ్ ట్రేడ్ మనీలాండరింగ్పై కువైట్ స్పెషల్ ఫోకస్..!!
- ఖతార్ పాస్పోర్ట్ తో 112 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే అవకాశం..!!
- సౌదీ–యూఏఈ బంధాలు మరింత బలోపేతం..!!
- ఆసుపత్రిలో మహిళ మృతిపై దర్యాప్తు ప్రారంభం..!!
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు







