టర్కీ రాజధాని అంకారాలో రెండు బాంబులు పేలాయి

- October 10, 2015 , by Maagulf
టర్కీ రాజధాని అంకారాలో రెండు బాంబులు పేలాయి

టర్కీ రాజధాని అంకారా నగరంలోని ప్రధాన కూడలి వద్ద రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని స్థానిక డోగన్‌ న్యూస్‌ ఏజెన్సీ వెల్లడించింది. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. బాంబు పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియరాలేదు. టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com