టర్కీ రాజధాని అంకారాలో రెండు బాంబులు పేలాయి
- October 10, 2015
టర్కీ రాజధాని అంకారా నగరంలోని ప్రధాన కూడలి వద్ద రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో పలువురు మరణించి ఉంటారని స్థానిక డోగన్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది. బాంబు పేలుళ్లకు కారణాలు ఇంకా తెలియరాలేదు. టర్కీలో కుర్దు మిలిటెంట్లకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణలను వ్యతిరేకిస్తూ శాంతి ర్యాలీ నిర్వహించనున్న నేపథ్యంలో బాంబు పేలుళ్లు జరిగినట్లు అక్కడి మీడియా పేర్కొంది
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









