పట్టాలెక్కనున్న మోనో రైల్
- October 10, 2015దశాబ్ద కాలం క్రితం ప్లాన్ చేసిన మోనో రైల్ ప్రాజెక్ట్, ఇప్పుడు పట్టాలెక్కేలి కనిపిస్తోంది. 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే జిసిసి రైల్వేలో భాగంగా బహ్రెయిన్ మోనో రైల్ ప్రాజెక్ట్ని కూడా పట్టాలెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 22 కిలోమీటర్ల మేర లైట్ రైల్ నెట్ వర్క్ కోసం టెండర్లను ఆహ్వానించారు. రెండు లైన్లతో, 19 స్టేషన్లు కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్ట్. 8 వేల మంది ప్రయాణీకుల సమర్థ్యంతో ఈ ప్రాజెక్ట్ని ప్లాన్ చేస్తున్నారు. మలేషియా సంస్థ షోమి ఇంజనీరింగ్ 2008లో 83 కిలోమీటర్ల ప్రాజెక్ట్ని, 20 ఏళ్ళలో కంప్లీట్ చేయాలనుకుంది. కానీ కొన్ని కారణాలతో అది ఆగిపోయింది. అయితే ఈసారి ఎలాంటి ఆటంకాలూ లేకుండా లైట్ లైర్ ప్రాజెక్ట్ (మోనో రైల్)ను అనుకున్న మేర పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- షార్లెట్లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









