ఉగ్రదాడుల నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు భద్రత పెంపు
- June 04, 2017
లండన్లో ఉగ్రదాడుల నేపథ్యంలో యూకే పోలీసులు రెడ్అలర్ట్ ప్రకటించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుండటంతో ఇంగ్లండ్లోని బర్మింగ్హామ్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భారత క్రికెట్ జట్టు ఉన్న హయత్ రీజెన్సీ హోటల్ను పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోటల్ ద్వారాలన్నీ మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించడంలేదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









