హైకోర్టు న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ ప్రారంభం

- June 04, 2017 , by Maagulf
హైకోర్టు న్యాయమూర్తుల నియామకపు ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ: హైకోర్టుల్లో 44 మంది న్యాయమూర్తులను నియమించటానికి అవసరమైన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. న్యాయమూర్తుల పేర్లను పున: పరిశీలించటానికి సుప్రీంకోర్టు కొల్లిజియంకు వారి పేర్లను పంపించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com