బ్రెజిల్ విమానాశ్రయాల్లో ప్రయాణికులకు సహాయంచేసే రోబో
- June 04, 2017
విమానాశ్రయాల్లో ప్రయాణికులు గంటల తరబడి క్యూల్లో నిలబడే అవసరం ఇక గతం కానున్నది. ప్రయాణికులకు సహాయంచేసే చెక్ఇన్ రోబోను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. విమానాశ్రయాలకు ఐటీ, టెలికమ్యూనికేషన్ల సేవలందించే సీత కంపెనీకి చెందిన పరిశోధకులు ఈ రోబోను తయారుచేశారు. కేట్ కియోస్క్గా పిలువబడే ఈ రోబో స్వతంత్రంగాను, రోబోల బృందాలతో కలిసి కూడా పనిచేయగలదు. విమానం, ప్రయాణికుల రద్దీ సమాచారం సహాయంతో విమానాశ్రయంలోని ప్రయాణికులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని ఈ కియోస్క్ గుర్తిస్తుంది. తనిఖీ కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసుకోవడానికి ఇబ్బందులుపడుతున్న ప్రయాణికులు ఉన్న మార్గంలో కదులుతుంది. చెక్ఇన్ కేంద్రాలు ఎక్కడున్నాయో వారికి తెలుపుతుంది. ప్రస్తుతం మూడు కియోస్క్లను తయారు చేశామని, అందులో ఒకదాన్ని త్వరలో భారత్కు పంపుతామని ఆ కంపెనీ తెలిపింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







