సరిహద్దుల్లో ఖతారీ సైనికులకు గాయాలు
- June 04, 2017
ఆరుగురు ఖతారీ సైనికులకు సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా గాయలయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. సదరన్ బోర్డర్లో ఎనిమీ ఫోర్సెస్తో జరిగిన కాల్పుల్లో ఆరుగురికి గాయాలయినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది. సౌదీ అరేబియాతో ఉన్న సదరన్ బోర్డర్ వద్ద ఖతారీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీరోచితంగా వ్యవహరించారని డైరెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!









