సరిహద్దుల్లో ఖతారీ సైనికులకు గాయాలు
- June 04, 2017
ఆరుగురు ఖతారీ సైనికులకు సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఘర్షణల కారణంగా గాయలయ్యాయని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వర్గాలు వెల్లడించాయి. సదరన్ బోర్డర్లో ఎనిమీ ఫోర్సెస్తో జరిగిన కాల్పుల్లో ఆరుగురికి గాయాలయినట్లు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ - మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది. సౌదీ అరేబియాతో ఉన్న సదరన్ బోర్డర్ వద్ద ఖతారీ ఆర్మ్డ్ ఫోర్సెస్ వీరోచితంగా వ్యవహరించారని డైరెక్టరేట్ వర్గాలు పేర్కొన్నాయి. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మోరల్ గైడెన్స్ డైరెక్టరేట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







