ప్రపంచ వ్యాప్తంగా ఏడు వేల థియేటర్లలో రోబో 2.0
- June 06, 2017
సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రోబో 2.0 ని ఏడువేల థియేటర్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్టు టాక్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో టీమ్ బిజీగా ఉంది. అమీ జాక్సన్ హీరోయిన్ గా, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను 450 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
అత్యాధునిక వీఎఫ్ఎక్స్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మూవీ తీస్తున్నారని, బాహుబలి-2 రికార్డును అధిగమించేలా ఉండాలని మేకర్స్ భావిస్తున్నారు.
బాహుబలి-2 దేశంలో ఆరున్నరవేల థియేటర్లలో విడుదలైన సంగతి విదితమే.2.0 వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







