కాబుల్లో భారత అతిథి గృహం టెన్నిస్ కోర్టులో పేలిన రాకెట్ లాంఛర్
- June 06, 2017
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్లో మంగళవారం మరో పేలుడు చోటుచేసుకుంది. కాబూల్లోని గ్రీన్జోన్ ప్రాంతంలో ఉన్నభారత అతిథి గృహంలోని టెన్నిస్ కోర్టులో రాకెట్ లాంఛర్ పేలినట్లు సమాచారం.
అయితే ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అఫ్గాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. వారం రోజుల క్రితం కాబుల్లోని వీవీఐపీ జోన్లో ట్రంక్ బాంబు పేలిన ఘటనలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
కాగా, వరుస బాంబు ఘటనలో అఫ్ఘానిస్థాన్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అయితే, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









