రెండు రోజులలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోనుంది
- June 13, 2017
మస్కట్:క్రమేపీ వేసవి తీవ్రత పెరగనుందని డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ మెట్రోలజి తెలిపింది. సంబంధిత అధికారి సోమవారం మాట్లాడుతూ, రానున్న రెండు రోజులలో ఈ వేసవి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటాయిని సూచించారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం "అంతర్గత ప్రాంతాలు మరియు ఎడారులలో ఉష్ణోగ్రత పెరగడం కొనసాగుతుంది ఆ కారణంగా తదుపరి రెండు రోజులలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల మధ్యలో ఉంటుంది." గత వారం అంతర్గత ప్రాంతంలో వర్షాలు కురవడంతో పాదరస మట్టాలు తగ్గాయని , కానీ ఉష్ణోగ్రత గత రెండు రోజులలో ఓమన్ లో చాలా ప్రదేశాల్లో మళ్లీ 40 డిగ్రీల సెల్సియస్కంటే ఎక్కువ పెరిగింది. మస్కట్లోని బచర్ సోమవారం 45 డిగ్రీల సెల్సియస్ గా నమోదయింది, ఇది అమెరిట్ 46 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. సమీపంలోని బిడ్బిడ్ మరియు సామీల్ వరుసగా 45 డిగ్రీల సెల్సియస్ మరియు 46 46 డిగ్రీల సెల్సియస్ చేరుకున్నాయి, అత్యధిక నమోదు ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ రస్టాక్ లో ఉంది.
ఆదివారం గరిష్టంగా నమోదైన ఉష్ణోగ్రతలు ఫహుద్లో 47.5 డిగ్రీల సెల్సియస్ గా ఉండగా, ఇబ్రి 46.8 డిగ్రీల సెల్సియస్ రస్టాక్ మరియు అల్ సినినా 46.6 డిగ్రీల సెల్సియస్ మరియు సాలియిల్ 46.1 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. మంగళవారం వాతావరణ సూచన ప్రకారం, పాక్షికంగా ఆకాశం మేఘావృతం కాబడి ధఫోర్ తీరం వెంట మరియు చుట్టుపక్కల ఉన్న పర్వతాలపై ఉంటుంది. ఇది మధ్యాహ్నం అల్ హజార్ పర్వతాలపై మేఘాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. సుల్తానట్ లో చాలావరకు ఆకాశం నిర్మలంగా ఉండొచ్చని అంచనా వేస్తుంది. తీరప్రాంతాలలో చాలా వరకు ఉదయపు ప్రాంతాల మధ్య తక్కువ స్థాయి మేఘాలు ఏర్పడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఒమన్ సముద్ర తీరప్రాంతాల వెంట, మధ్యస్థంగా నైరుతి దిశలో తేలికగా ఉంటుంది. రాత్రి.వేళ అరేబియా సముద్ర తీరప్రాంతాల మధ్య, ఇది దక్షిణంవైపుకు తాజాగా ఉంటుంది, అయితే సుల్తానేట్ యొక్క మిగతా ప్రాంతాలపై ఈ ప్రభావం మితంగా ఉంటుంది. సముద్రతీరం అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్ర కెరటాల గరిష్ట ఉదృతి 3.2 మీటర్ల ఎత్తు మరియు మస్సంతం యొక్క పశ్చిమ తీరంలో సముద్ర కెరటాల 1.5 మీటర్ల గరిష్ట ఎత్తుతో ఉండవచ్చని వాతావరణశాఖ సూచిస్తుంది . సముద్ర అలల ఎత్తు మిగిలిన తీర ప్రాంతాలలో 1 మీటర్ ఎత్తు వరకు ఉంటుంది.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







