'శివగామి' గా మధుబాల
- June 13, 2017
'బాహుబలి'తో పాపులర్ అయిన 'శివగామి' పాత్ర ఇప్పుడు బుల్లితెరపై మెరవనుంది. ఈ పాత్రలో కనిపిస్తున్నది ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మధుబాల. 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'గణేష్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మధుబాల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని చిత్రాలలో నటించిన మధుబాల ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది.
స్టార్ప్లస్లో ప్రసారం కానున్న 'ఆరంభ్' అనే సీరియల్లో మధుబాల నటిస్తుంది. 'బాహుబలి' రచయిత విజయేంద్ర వర్మ ఈ సీరియల్కు కథ అందించారు. ఇందులో మధుబాల ద్రావిడ రాణి 'శివగామి' పాత్రలో కనిపించనుండి. ఇదే సీరియల్లో హీరోయిన్ కార్తిక 'దేవసేన' పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి
- రషీద్ ఆసుపత్రిలో క్షతగాత్రుడు సయ్యద్ను పరామర్శించిన ఎమ్మెల్యే సత్యం
- దుబాయ్లో టాక్సీ డ్రైవర్ ఉద్యోగాలు..ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ నెంబర్ కు కాల్ చేయండి!
- ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భారతీరాజా అంత్యక్రియలు పూర్తి
- ఎస్ఆర్ స్కూల్స్ లో శిఖార్ వినూత్న విద్యా కార్యక్రమం ఘనంగా ప్రారంభం
- రూ.5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్ పోలీసుల అడ్డుకట్ట
- కువైట్ గగనతలంలో 24 శత్రు డ్రోన్లను అడ్డుకున్న సాయుధ దళాలు
- ‘వికసిత్ భారత్’ దిశగా AM/NS ఇండియా–బిట్స్ పిలానీ భాగస్వామ్యం









