'శివగామి' గా మధుబాల
- June 13, 2017
'బాహుబలి'తో పాపులర్ అయిన 'శివగామి' పాత్ర ఇప్పుడు బుల్లితెరపై మెరవనుంది. ఈ పాత్రలో కనిపిస్తున్నది ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మధుబాల. 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'గణేష్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మధుబాల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని చిత్రాలలో నటించిన మధుబాల ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది.
స్టార్ప్లస్లో ప్రసారం కానున్న 'ఆరంభ్' అనే సీరియల్లో మధుబాల నటిస్తుంది. 'బాహుబలి' రచయిత విజయేంద్ర వర్మ ఈ సీరియల్కు కథ అందించారు. ఇందులో మధుబాల ద్రావిడ రాణి 'శివగామి' పాత్రలో కనిపించనుండి. ఇదే సీరియల్లో హీరోయిన్ కార్తిక 'దేవసేన' పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







