'శివగామి' గా మధుబాల
- June 13, 2017
'బాహుబలి'తో పాపులర్ అయిన 'శివగామి' పాత్ర ఇప్పుడు బుల్లితెరపై మెరవనుంది. ఈ పాత్రలో కనిపిస్తున్నది ఎవరో కాదు.. సీనియర్ హీరోయిన్ మధుబాల. 'రోజా', 'అల్లరి ప్రియుడు', 'గణేష్' తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మధుబాల రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే కొన్ని చిత్రాలలో నటించిన మధుబాల ఇప్పుడు బుల్లితెర ఎంట్రీ ఇవ్వనుంది.
స్టార్ప్లస్లో ప్రసారం కానున్న 'ఆరంభ్' అనే సీరియల్లో మధుబాల నటిస్తుంది. 'బాహుబలి' రచయిత విజయేంద్ర వర్మ ఈ సీరియల్కు కథ అందించారు. ఇందులో మధుబాల ద్రావిడ రాణి 'శివగామి' పాత్రలో కనిపించనుండి. ఇదే సీరియల్లో హీరోయిన్ కార్తిక 'దేవసేన' పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









