భారత మంత్రి కతర్ యొక్క ప్రతినిధితో సమావేశం

- June 16, 2017 , by Maagulf
భారత మంత్రి కతర్ యొక్క ప్రతినిధితో సమావేశం

భారత్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.కె సింగ్ న్యూఢిల్లీలో గురువారం భారతదేశంలో ఖతార్ రాయబారి మొహమ్మద్ బిన్ ఖతర్ అల్ ఖతార్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వారు ఇరువురు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరియు సాధారణ ఆసక్తికర అంశాలతో పాటు అభివృద్ధి చెందే మార్గాల గూర్చి చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com