కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు
- June 17, 2017
మన్శాట్ - మానవవనరుల మంత్రిత్వశాఖలోని ఉమ్మడి తనిఖీ బృందం యొక్క వారాంతపు నివేదిక ప్రకారం, జూన్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్యకాలంలో కార్మిక చట్టం ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 336 మంది వరకు ఉన్నారు. వీరిలో 237 మంది వాణిజ్య కార్యకర్తలు, 57 మంది వ్యవసాయ కార్మికులు, 42 మంది గృహలలో పనిచేసేవారు ఉన్నారు. వాటిలో సమానమైనవి. మానవవనరుల మంత్రిత్వశాఖలోని తనిఖీ బృందాలు 329 మంది కార్మికులను మరో 230 మందిని మత్తుపదార్థాలతో సహా అదుపులోనికి తీసుకొన్నారు .మస్కాట్ గవర్నరట్ పరిధిలో అత్యధికంగా116 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సంఖ్యలో కార్మికులు, తరువాత స్థానంలో ఉత్తర బాటినాహ్ లో 65 మంది ఉన్నారు. తరువాత మంత్రిత్వ శాఖలో అధికారులు చట్టవిరుద్ధ చర్యలను పాల్పడినవారిపై చర్య తీసుకోనున్నారు. చట్టం ప్రకారం 487 మంది కార్మికులు కార్మిక చట్టం యొక్క నిబంధనలు మరియు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు వారినందరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







