18 మందికి జీవితఖైదు, 8 మందికి15 సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017
షబబ్ అల్ దురాజ్ (దురాజ్ యూత్) అనే తీవ్రవాది బృందాన్ని ఏర్పాటు చేసినందుకు 26 మందిని దోషులుగా అత్యున్నత నేర న్యాయస్థానం నిందిస్తోంది. ఈ కేసులో 18 మందికి జీవితఖైదు జైలు మరో 8 మందికి15 సంవత్సరాల జైలులో కటకటాల వెనుక ఉండేలాగున జైలుశిక్ష విధించారు. లేని ఈ నిందితులలో ఒకరు తప్ప మిగిలిన వారందరు బహ్రెయిని జాతీయత కల్గిఉన్నవారు. వారినందరికి బహ్రెయిన్ జాతీయతను తొలగించారు. తన జైలుశిక్షా కాలం పూర్తి చేసిన తర్వా ఆ త విదేశీయుడిని దేశం నుండి బహిష్కరించాలని ఆదేశించారు.కోర్టు పత్రాల ప్రకారం, 2011 మరియు 2013 మధ్య కాలంలో ఐదవ ప్రతివాది బాంబులు తయారు చేశారు.ఒక జాతీయ రహదారిపై ఒక బాంబుని ఏర్పాటుచేశాడు కానీ అది విఫలమయ్యిందని చెప్పింది. ఆరవ, ఏడవ మరియు తొమ్మిదవ ముద్దాయిలను సంప్రదించి మరో బాంబును కాంక్రీట్ బ్లాకుల మధ్య దాచిపెట్టాడు ఇది పేలింది, ఇద్దరు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలయ్యాయి. సెప్టెంబరు 18, 2013 న, జరిగిన ఒక అల్లర్లలో వీరంతా పాల్గొన్నారు, పోలీసు అధికారులను ఆ ప్రాంతానికి తరలించారు, అక్కడ వారు అధునాతన తుపాకీలతో దాడి చేశారు.దాడిలో ఒక అధికారి గాయపడ్డాడు.పోలీసుల అధికారులను లక్ష్యంగా చేసుకుని, అల్లర్లలో పాలుపంచు కునేందుకు, అదుపు చేసే బాంబులు పేల్చడంలో ముద్దాయిలపై అభియోగాలు మోపబడ్డాయి.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









