కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు
- June 17, 2017
మన్శాట్ - మానవవనరుల మంత్రిత్వశాఖలోని ఉమ్మడి తనిఖీ బృందం యొక్క వారాంతపు నివేదిక ప్రకారం, జూన్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్యకాలంలో కార్మిక చట్టం ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 336 మంది వరకు ఉన్నారు. వీరిలో 237 మంది వాణిజ్య కార్యకర్తలు, 57 మంది వ్యవసాయ కార్మికులు, 42 మంది గృహలలో పనిచేసేవారు ఉన్నారు. వాటిలో సమానమైనవి. మానవవనరుల మంత్రిత్వశాఖలోని తనిఖీ బృందాలు 329 మంది కార్మికులను మరో 230 మందిని మత్తుపదార్థాలతో సహా అదుపులోనికి తీసుకొన్నారు .మస్కాట్ గవర్నరట్ పరిధిలో అత్యధికంగా116 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సంఖ్యలో కార్మికులు, తరువాత స్థానంలో ఉత్తర బాటినాహ్ లో 65 మంది ఉన్నారు. తరువాత మంత్రిత్వ శాఖలో అధికారులు చట్టవిరుద్ధ చర్యలను పాల్పడినవారిపై చర్య తీసుకోనున్నారు. చట్టం ప్రకారం 487 మంది కార్మికులు కార్మిక చట్టం యొక్క నిబంధనలు మరియు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు వారినందరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







