కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు

- June 17, 2017 , by Maagulf
కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు

మన్శాట్ - మానవవనరుల మంత్రిత్వశాఖలోని ఉమ్మడి తనిఖీ బృందం యొక్క వారాంతపు  నివేదిక ప్రకారం, జూన్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్యకాలంలో కార్మిక చట్టం ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 336 మంది వరకు ఉన్నారు. వీరిలో 237 మంది వాణిజ్య కార్యకర్తలు, 57 మంది వ్యవసాయ  కార్మికులు, 42 మంది గృహలలో పనిచేసేవారు ఉన్నారు. వాటిలో సమానమైనవి. మానవవనరుల మంత్రిత్వశాఖలోని తనిఖీ బృందాలు 329 మంది కార్మికులను మరో  230 మందిని మత్తుపదార్థాలతో సహా  అదుపులోనికి తీసుకొన్నారు .మస్కాట్ గవర్నరట్ పరిధిలో అత్యధికంగా116 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సంఖ్యలో కార్మికులు, తరువాత స్థానంలో ఉత్తర బాటినాహ్ లో 65 మంది ఉన్నారు. తరువాత మంత్రిత్వ శాఖలో అధికారులు చట్టవిరుద్ధ చర్యలను పాల్పడినవారిపై చర్య తీసుకోనున్నారు. చట్టం ప్రకారం 487 మంది కార్మికులు కార్మిక చట్టం యొక్క  నిబంధనలు మరియు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు వారినందరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com