కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన 336 కార్మికులు
- June 17, 2017
మన్శాట్ - మానవవనరుల మంత్రిత్వశాఖలోని ఉమ్మడి తనిఖీ బృందం యొక్క వారాంతపు నివేదిక ప్రకారం, జూన్ 4 వ తేదీ నుంచి 10 వ తేదీ మధ్యకాలంలో కార్మిక చట్టం ఉల్లంఘించిన కార్మికుల సంఖ్య 336 మంది వరకు ఉన్నారు. వీరిలో 237 మంది వాణిజ్య కార్యకర్తలు, 57 మంది వ్యవసాయ కార్మికులు, 42 మంది గృహలలో పనిచేసేవారు ఉన్నారు. వాటిలో సమానమైనవి. మానవవనరుల మంత్రిత్వశాఖలోని తనిఖీ బృందాలు 329 మంది కార్మికులను మరో 230 మందిని మత్తుపదార్థాలతో సహా అదుపులోనికి తీసుకొన్నారు .మస్కాట్ గవర్నరట్ పరిధిలో అత్యధికంగా116 మంది చట్టాలను ఉల్లంఘించినవారు ఉన్నారు. సంఖ్యలో కార్మికులు, తరువాత స్థానంలో ఉత్తర బాటినాహ్ లో 65 మంది ఉన్నారు. తరువాత మంత్రిత్వ శాఖలో అధికారులు చట్టవిరుద్ధ చర్యలను పాల్పడినవారిపై చర్య తీసుకోనున్నారు. చట్టం ప్రకారం 487 మంది కార్మికులు కార్మిక చట్టం యొక్క నిబంధనలు మరియు మంత్రివర్గ నిర్ణయాలు ఉల్లంఘించినందుకు వారినందరిని దేశం నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









