'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- June 17, 2017
దుబాయ్: దుబాయ్ పవనిజం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొన్నారు.దుబాయ్ పవనిజం ప్రెసిడెంట్ ప్రసాద్ పేడిశెట్టి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రవి చల్ల,సింగరి రవి కుమార్,ప్రిన్స్, తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







