'దుబాయ్ పవనిజం' ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు

- June 17, 2017 , by Maagulf

దుబాయ్: దుబాయ్ పవనిజం ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా పాల్గొన్నారు.దుబాయ్ పవనిజం ప్రెసిడెంట్ ప్రసాద్ పేడిశెట్టి ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రవి చల్ల,సింగరి రవి కుమార్,ప్రిన్స్, తులసి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com