పాకిస్తాన్ పై ఘన విజయం సాధించిన భారత్
- June 18, 2017
లండన్: ప్రపంచ హాకీ లీగ్ సెమీ ఫైనల్లో భారత్ పాకిస్థాన్పై ఘన విజయం సాధించింది. 7-1 గోల్స్ తేడాతో సంచలన విజయం సాధించింది. ఫైనల్కు చేరుకుంది. భారత్ తరపున హర్మన్ ప్రీత్, ఆకాశ్ దీప్, తల్వీందర్ తలో రెండు గోల్స్ చేశారు. పర్దీప్ మోర్ ఒక గోల్ సాధించాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









