ఆఫ్రికా బమాకోలో ఉగ్రవాద హింస
- June 18, 2017
ఆఫ్రికాలో మాలి రాజధాని బమాకోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి అక్కడి రిసార్ట్లోకి చొరబడిన టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు.
సుమారు 20 మందిని టెర్రరిస్టులు బందీలుగా పట్టుకున్నారు. అయితే వీరిలో కొంతమందిని సహాయక బృందాలు రక్షించాయి.
అల్లాహో అక్బర్ అని నినాదాలు చేస్తూ సాయుధులైన ఉగ్రవాదులు ఈ రిసార్ట్ లోకి చొరబడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రిసార్ట్ ఇంకా వీరి అధీనంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అటు నలుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు కాల్చి చంపాయి.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







