కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో కార్మిక శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ అధికారులు, 44 ఉల్లంఘనలను నమోదు సింది. డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి నేతృత్వంలో సెర్చ్ టీమ్స్ 123 కర్మాగారాలు మరియు పారిశ్రామిక సంస్థలలో తనిఖీలు చేసింది. తనిఖీల సందర్భంగా కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. రాబోయే రోజుల్లోను తనిఖీలు కొనసాగుతాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









