కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- January 24, 2026
కువైట్: కువైట్ లో కార్మిక శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో పర్యటించిన కువైట్ పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్ అధికారులు, 44 ఉల్లంఘనలను నమోదు సింది. డైరెక్టర్ జనరల్ రబాబ్ అల్-ఒసైమి నేతృత్వంలో సెర్చ్ టీమ్స్ 123 కర్మాగారాలు మరియు పారిశ్రామిక సంస్థలలో తనిఖీలు చేసింది. తనిఖీల సందర్భంగా కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. రాబోయే రోజుల్లోను తనిఖీలు కొనసాగుతాయని అథారిటీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ కు 14 అంశాలతో ట్రంప్ ప్రతిపాదన..!!
- విమానం నుంచి దూకేసిన ప్రయాణికుడు..
- ముంబై ఇండియన్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- ఏసీ పేలడం తో 8 మంది మృతి...
- మే నెల 14-16 తేదీల మధ్య అండమాన్ కు తాకనున్న నైరుతి రుతుపవనాలు
- 'సేవే పరమ ధర్మం' స్పూర్తితో వైద్యులు సేవలందించాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- దురుసుగా ప్రవర్తిస్తే మళ్లీ దాడులే..ఇరాన్ కు ట్రంప్ వార్నింగ్
- రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ప్రభుత్వ సంస్థల పేర్ల వాడకం పై నిషేధం..!!
- ఒమన్లో నేచురల్ గ్యాస్ ఉత్పత్తిలో వృద్ధి నమోదు..!!
- న్యాయవ్యవస్థ చట్టం పై చర్చ..ముగ్గురు సభ్యులను బహిష్కరించాలన్న ఎంపీలు..!!









