మగాళ్లు కన్నా మాకేం తక్కువ : మిథాలీ ఆగ్రహం
- June 23, 2017
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జర్నలిస్టులపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మీ ఫేవరేట్ మేల్ క్రికెటర్ ఎవరు అని అడిగిన ఓ జర్నలిస్టుకు తేరుకోలేని షాకిచ్చింది. ఇదే ప్రశ్న మీరు ఓ మేల్ క్రికెటర్ని అడుగుతారా? మీ ఫేవరెట్ ఫిమేల్ క్రికెటర్ ఎవరు అని ఎప్పుడైనా అడిగారా? నాకు ఈ ప్రశ్న చాలాసార్లు ఎదురైంది. కానీ మీరు వాళ్లను అడగండి అని మిథాలీ ఆ రిపోర్టర్కు క్లాస్ తీసుకుంది.
అంతేకాదండోయ్... మెన్ క్రికెట్కే ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వడంపై కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. వాళ్లు క్రికెట్ ఆడుతుంటూ అందరూ ఎగబడి చూస్తారని, అదే మహిళా క్రికెట్ను మాత్రం ఎవరూ పట్టించుకోరని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మేం క్రికెట్ ఆడేటప్పుడు టీవీలు ఆఫ్ చేస్తారెందుకని ప్రశ్నించింది. కాగా, వరల్డ్కప్కు ముందు జరిగిన వామప్ మ్యాచ్లో శ్రీలంకపై 85 రన్స్ చేసింది మిథాలీ. ఈ మ్యాచ్లో ఇండియా 109 రన్స్తో విజయం సాధించింది.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









