ముంబై లో అంగరంగ వైభవంగా ఆడియో విడుదల
- June 23, 2017
సూపర్స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటిస్తున్న 'వి.ఐ.పి. 2' సినిమా ఆడియో ఆవిష్కరణ ఈ నెల 25న ముంబైలో జరుగబోతోంది. ఇప్పటికే రెండు హిందీ చిత్రాల్లో నటించిన ధనుష్కు అక్కడ చక్కని గుర్తింపు ఉండటం ఒక కారణంగా కాగా, ఇందులో కాజోల్ కీలకపాత్ర పోషించడం మరో కారణం. సౌందర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తమిళంతోపాటు హిందీలోనూ విడుదల చేయాలని నిర్మాతలు కలైపులి థాను, ధనుష్ భావిస్తున్నారట. అమలాపాల్ హీరోయిన్ గా నటించిన 'వి.ఐ.పి. -2' ట్రైలర్ నూ ఆడియోతో పాటే విడుదల చేయబోతున్నారు. ముంబైలో జరిగే ఈ కార్యక్రమంలో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ పాల్గొనబోతున్నారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









