ఈద్ సమయంలో వినియోగదారుల వస్తువులు, ధరలు పెరగడంపై నిశిత దృష్టి
- June 27, 2017
రియాద్: ఈద్ అల్-ఫితర్ సమయంలో రిటైల్ దుకాణాలలో విక్రయించబడుతున్న వివిధ వస్తువుల విక్రయాలు వాటి ధరల అమలు తీరుపై వాణిజ్య మరియు ఇన్వెస్ట్మెంట్ మంత్రిత్వశాఖ (ఎంసిఐ) ఇన్స్పెక్టర్లను నియమించారు.జకాత్ అల్- గిరాకీని కలిగివున్న పలు బ్రాండ్ వస్తువులు, దుస్తులు, ఈద్ ఉపకరణాలు మరియు స్వీట్లు ఉన్నాయి. తనిఖీ ప్రచారంలో ప్రతి అంశం మీద ధర ట్యాగ్లు తప్పనిసరిగా ఉండాలని, అలాగే అవి రిజిస్ట్రేషన్ వద్ద వసూలు చేయబడిన వాటికి అనుగుణంగా ఉన్నాయని నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఆయా దుకాణాలలో వాణిజ్యపరంగా మోసం లేదని నిర్ధారించడానికి ఈ సమయంలో సూపర్ మార్కెట్లు మరియు దుకాణాల అధికారుల జట్లు చేత పర్యవేక్షించబడుతున్నాయి.
వినియోగదారులు కాల్ సెంటర్ (1900) ద్వారా వారి ఫిర్యాదులను, సమాచారమును తెలియచేయాలని సూచించారు. వినియోగదారులు తాము కొనుగోలు చేసిన దుకాణంలో వాణిజ్యపరమైన ఉల్లంఘన జరిగినట్లు వారి ఫిర్యాదును స్మార్ట్ఫోన్ల ద్వారా తెలియచేయాలని సంబంధిత అధికారులు వినియోగదారులను కోరారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







