నిర్మాణ కార్మికుడి మరణం కేసులో ఐదుగురు వ్యక్తులపై విచారణ
- June 28, 2017
దుబాయ్ : గత ఏడాది జులై 21 వ తేదీన పని చేస్తున్న స్థలం నుండి బి 24 కిలోల ఇనుప రాడ్ ను పై నుంచి విడిచిపెట్టి ఒక 34 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమయ్యింది. ఆ వ్యక్తి భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు లేకపోవడం ముఖ్యంగా తలపై హెల్మెట్ లేకపోవడంతో గత ఏడాది జూలై 21 వ తేదీన ఆ రోజు ఉదయం 6.45 సమయంలో పని స్థలంలో సరంజామా మూడవ అంతస్తు నుంచి బంగ్లాదేశ్ వ్యక్తిపై ఒక్కసారిగా పడిపోయింది. దాంతో అతని సహచరులు బ్రేక్ రూమ్ (విరామం గది) లోనికి తరలించారుతానూ అపుడు ఏడో అంతస్తులో ఉన్నానని నాకు ఆ సమాచారం తీసుకొచ్చారని ఫిలిపినో దేశానికి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపాడు. 20 నిమిషాల తరువాత ఒక అంబులెన్స్ వచ్చింది పారామెడిక్స్ అతనికి తరలించడంలో జాప్యమై విఫలమైంది మరియు రషీద్ ఇతర ప్రతివాదులు, ఒక ఆఫ్ఘాని, 29 మరియు ఒక పాకిస్తానీ 28, ఇద్దరు భద్రతా అధికారులపై బంగ్లాదేశ్ కార్మికుని మరణంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!









