నిర్మాణ కార్మికుడి మరణం కేసులో ఐదుగురు వ్యక్తులపై విచారణ
- June 28, 2017
దుబాయ్ : గత ఏడాది జులై 21 వ తేదీన పని చేస్తున్న స్థలం నుండి బి 24 కిలోల ఇనుప రాడ్ ను పై నుంచి విడిచిపెట్టి ఒక 34 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమయ్యింది. ఆ వ్యక్తి భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు లేకపోవడం ముఖ్యంగా తలపై హెల్మెట్ లేకపోవడంతో గత ఏడాది జూలై 21 వ తేదీన ఆ రోజు ఉదయం 6.45 సమయంలో పని స్థలంలో సరంజామా మూడవ అంతస్తు నుంచి బంగ్లాదేశ్ వ్యక్తిపై ఒక్కసారిగా పడిపోయింది. దాంతో అతని సహచరులు బ్రేక్ రూమ్ (విరామం గది) లోనికి తరలించారుతానూ అపుడు ఏడో అంతస్తులో ఉన్నానని నాకు ఆ సమాచారం తీసుకొచ్చారని ఫిలిపినో దేశానికి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపాడు. 20 నిమిషాల తరువాత ఒక అంబులెన్స్ వచ్చింది పారామెడిక్స్ అతనికి తరలించడంలో జాప్యమై విఫలమైంది మరియు రషీద్ ఇతర ప్రతివాదులు, ఒక ఆఫ్ఘాని, 29 మరియు ఒక పాకిస్తానీ 28, ఇద్దరు భద్రతా అధికారులపై బంగ్లాదేశ్ కార్మికుని మరణంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







