నిర్మాణ కార్మికుడి మరణం కేసులో ఐదుగురు వ్యక్తులపై విచారణ
- June 28, 2017
దుబాయ్ : గత ఏడాది జులై 21 వ తేదీన పని చేస్తున్న స్థలం నుండి బి 24 కిలోల ఇనుప రాడ్ ను పై నుంచి విడిచిపెట్టి ఒక 34 ఏళ్ళ బంగ్లాదేశీ వ్యక్తి మరణానికి దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభమయ్యింది. ఆ వ్యక్తి భద్రతకు సంబంధించిన జాగ్రత్తలు లేకపోవడం ముఖ్యంగా తలపై హెల్మెట్ లేకపోవడంతో గత ఏడాది జూలై 21 వ తేదీన ఆ రోజు ఉదయం 6.45 సమయంలో పని స్థలంలో సరంజామా మూడవ అంతస్తు నుంచి బంగ్లాదేశ్ వ్యక్తిపై ఒక్కసారిగా పడిపోయింది. దాంతో అతని సహచరులు బ్రేక్ రూమ్ (విరామం గది) లోనికి తరలించారుతానూ అపుడు ఏడో అంతస్తులో ఉన్నానని నాకు ఆ సమాచారం తీసుకొచ్చారని ఫిలిపినో దేశానికి చెందిన ఒక భద్రతా అధికారి తెలిపాడు. 20 నిమిషాల తరువాత ఒక అంబులెన్స్ వచ్చింది పారామెడిక్స్ అతనికి తరలించడంలో జాప్యమై విఫలమైంది మరియు రషీద్ ఇతర ప్రతివాదులు, ఒక ఆఫ్ఘాని, 29 మరియు ఒక పాకిస్తానీ 28, ఇద్దరు భద్రతా అధికారులపై బంగ్లాదేశ్ కార్మికుని మరణంపై సమగ్ర విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా
- లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్గా రాయ్..అంతిమ యాత్రలోనూ దర్శనం
- బెలూన్స్ పేలి ఇద్దరికి గాయాలు







