మ్యారేజ్ సర్టిఫికెట్ ఫోర్జరీ: వ్యక్తికి జైలు
- June 29, 2017
తన భార్య కోసం వీసా పొందేందుకు మ్యారేజ్ సర్టిఫికెట్ని ఫోర్జరీ చేసినందుకుగాను ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. జులై 12న నిందితుడ్ని అరెస్టు చేయడం జరిగింది. భార్య వీసాకి సంబంధించి ప్రాసెస్ పూర్తి చేసుకునే క్రమంలో నిందితుడు మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ని సంప్రదించిన సందర్భంగా నిందితుడి నేరాన్ని గుర్తించారు. శ్రీలంకకు చెందిన వ్యక్తి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఫోర్జరీ సర్టిఫికెట్ కోసం 1,200 దిర్హామ్ని చెల్లించినట్లుగా న్యాయస్థానం యెదుట వెల్లడించాడు. కొలంబోలోని యూఏఈ ఎంబసీకి చెందిన స్టాంప్ని ఫోర్జరీ చేసినట్లు ప్రాసిక్యూటర్ తెలిపారు. న్యాయస్థానంలో విచారణ సందర్భంగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు. అయినప్పటికీ అతనికి జైలు శిక్ష ఖరారు చేసిన న్యాయస్థానం, జైలు శిక్ష పూర్తయిన అనంతరం డిపోర్టేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







