హైదరాబాద్ లో 27 మంది బైక్ రేసర్లు అరెస్ట్
- June 30, 2017
హైదరాబాద్ -బెంగుళూరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 27మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ సింప్లేక్స్ వద్ద బైక్ రేసింగ్ చేస్తున్న వీరిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ నరేందర్ను ఢీకొట్టి పారిపోయారు. గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అనంతరం రేసింగ్కు పాల్పడిన వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్నగర్,సులేమాన్ నగర్లకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్ల తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









