హైదరాబాద్ లో 27 మంది బైక్ రేసర్లు అరెస్ట్
- June 30, 2017
హైదరాబాద్ -బెంగుళూరు జాతీయ రహదారిపై బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న 27మందిని శంషాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ సింప్లేక్స్ వద్ద బైక్ రేసింగ్ చేస్తున్న వీరిని పట్టుకునేందుకు యత్నించిన కానిస్టేబుల్ నరేందర్ను ఢీకొట్టి పారిపోయారు. గాయపడిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అనంతరం రేసింగ్కు పాల్పడిన వారందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా రాజేంద్రనగర్, వట్టేపల్లి, హసన్నగర్,సులేమాన్ నగర్లకు చెందిన వారుగా గుర్తించారు. వీరిలో ఏడుగురు మైనర్లు కూడా ఉన్నారు. మైనర్ల తల్లితండ్రులపై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









