యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు
- July 01, 2017
దుబాయ్: జెనీవా సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ డైలాగ్ ఛైర్మన్ డాక్టర్ హనీఫ్ హసన్, యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు తెలిపారు. ఓ చర్చ్ని కొనుగోలు చేసి, దాన్ని సోషల్ సెంటర్గా మార్చాలన్న యూఏఈ ప్రయత్నాన్ని అభినందించారాయన. సౌత్ బ్రిటన్లోని కోర్నవాల్ ప్రావిన్స్లో ఈ చర్చ ఉంది. ఈ కార్యక్రమాన్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో చేపడుతున్నారు. మానవీయ విలువలు, అలాగే, సహనం, సహకారం, అన్ని వర్గాల మధ్య సౌభ్రాతృత్వం వంటివాటి కోసం యూఏఈ నాయకత్వం చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









