యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు
- July 01, 2017
దుబాయ్: జెనీవా సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అడ్వాన్స్మెంట్ అండ్ గ్లోబల్ డైలాగ్ ఛైర్మన్ డాక్టర్ హనీఫ్ హసన్, యూఏఈ మానవీయ దృక్పథానికి అభినందనలు తెలిపారు. ఓ చర్చ్ని కొనుగోలు చేసి, దాన్ని సోషల్ సెంటర్గా మార్చాలన్న యూఏఈ ప్రయత్నాన్ని అభినందించారాయన. సౌత్ బ్రిటన్లోని కోర్నవాల్ ప్రావిన్స్లో ఈ చర్చ ఉంది. ఈ కార్యక్రమాన్ని యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నేతృత్వంలో చేపడుతున్నారు. మానవీయ విలువలు, అలాగే, సహనం, సహకారం, అన్ని వర్గాల మధ్య సౌభ్రాతృత్వం వంటివాటి కోసం యూఏఈ నాయకత్వం చేస్తున్న కృషి అభినందనీయమని డాక్టర్ హసన్ తెలిపారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







