వర్జీనియాలో సిలికానాంధ్ర మనబడి సదస్సు
- July 06, 2017
అమెరికా: అమెరికా వర్జీనియాలో సిలికానాంధ్ర మనబడి తూర్పు సదస్సుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. జులై 7, 8, 9 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు 18 రాష్ట్రాల నుంచి ఉపాధ్యాయులు, విద్యార్థులు వస్తున్నారు. దీని నిమిత్తం సిలికానాంధ్ర మనబడి సమన్వయ కమిటీ.. యశ్ బన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈ సదస్సులోనే.. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జూనియర్ ప్రకాశం సర్టిఫికెట్, సీనియర్ ప్రభాసం సర్టిఫికెట్ పొందిన విద్యార్థులకు.. హెర్నడన్ మిడిల్ స్కూల్ లో స్నాతకోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









