సనద్ మురికినీటి వ్యవస్థ 76 శాతం పురోగతిని సాధించింది
- July 08, 2017
మనామా: సనద్ మురికినీటి వ్యవస్థ బ్లాక్ 745 లోని మురికినీరు పనులు 76 శాతం పురోగతిని సాధించినట్లు వర్క్స్, పురపాలక వ్యవహారాల మరియు అర్బన్ ప్లానింగ్ ఇంజిన్ యొక్క శానిటరీ ఇంజినీరింగ్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ నజ అబూ హిందీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రిత్వశాఖ 1100 మీటర్ల ప్రధాన, ఉప-కనెక్షన్లను విస్తరించిందని, 31 ఇళ్లతో అనుసంధానమైన 57 తనిఖీ చాంబర్లు ఈ నెటవర్క్లో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 827 మీటర్ల పొడవైన ప్రధాన కనెక్షన్లు, 566 మీటర్ల పొడవైన ఉప-కనెక్షన్లు, 100 తనిఖీ చాంబర్స్ ను నిర్మించి 90 ఇళ్ళు మరియు రియల్ ఎస్టేట్స్ కు ఈ నెట్వర్క్ అనుసంధానం చేయడం జరిగింది. 233,251 బీడీ లతో ప్రాజెక్ట్ టైలోస్ ఇగ్వేషన్స్ కంపెనీకి అప్పచెప్పబడింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









