దుబాయ్ వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్
- July 08, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, హమ్రియా పోర్ట్లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, షేక్ మొహమ్మద్ వెంట ఉన్నారు. వినియోగదారులకు అలాగే చేపల అమ్మకందార్లకు అక్కడ లభిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ఫిషింగ్ బోట్స్, వాటర్ ట్యాక్సీలను డాక్ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు వైస్ ప్రెసిడెంట్. వాటర్ ఫ్రంట్ మార్కెట్ నిర్వహణ పట్ల షేక్ మొహమ్మద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
తాజా వార్తలు
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!









