దుబాయ్ వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించిన మొహమ్మద్ బిన్ రషీద్
- July 08, 2017
యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, హమ్రియా పోర్ట్లోని వాటర్ ఫ్రంట్ మార్కెట్ని సందర్శించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్మక్తౌమ్, షేక్ మొహమ్మద్ వెంట ఉన్నారు. వినియోగదారులకు అలాగే చేపల అమ్మకందార్లకు అక్కడ లభిస్తోన్న సౌకర్యాల గురించి అక్కడివారిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు షేక్ మొహమ్మద్. ఫిషింగ్ బోట్స్, వాటర్ ట్యాక్సీలను డాక్ చేసే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు వైస్ ప్రెసిడెంట్. వాటర్ ఫ్రంట్ మార్కెట్ నిర్వహణ పట్ల షేక్ మొహమ్మద్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి అక్కడి నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేశారు.
తాజా వార్తలు
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..
- కీలక, సైనిక స్థావరాలపై డ్రోన్ దాడి యత్నం.. కువైట్ అప్రమత్తం
- పాస్పోర్టు నుంచి ఉద్యోగం వరకు టామ్కాందే బాధ్యత







