రీమేక్ చేసే ఆలోచనలో సాగర సంగమమ్ సినిమా
- July 13, 2017
30 ఏళ్ల క్రితం కళాతపస్వి కె. విశ్వనాథ్ తీసిన అద్భుత దృశ్య కావ్యం సాగర సంగమం. ఆ చిత్రంలో కమల్హాసన్, జయప్రద నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ పాత్రల్ని అలా తీర్చిదిద్దారు విశ్వనాథ్ గారు. మళ్లీ ఇప్పుడు అదే దృశ్య కావ్యాన్ని విశ్వనాథ్ దర్శకత్వంలోనే జూనియర్ ఎన్టీఆర్తో తెరకెక్కిస్తారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై విశ్వనాథ్ స్పందిస్తూ గతంలో వచ్చిన కొన్ని సినిమాలను మళ్లీ చేయాలా వద్దా అనేది ఎంతో ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయమని, ఏ సినిమానైనా రీమేక్ చేస్తే ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందనేది ప్రశ్నగానే మిగిలిపోతుందని అన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







