పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్
- July 13, 2017
మస్కట్: " సారంగు మరణం ..సముద్రం పాలే " అని గతంలో ఓ సామెత ఉండేది...ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నడి సముద్రంలో ఉన్నప్పటికీ రక్షించబడుతున్నారు. ఈ వార్త అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.నల్గురు మత్స్యకారులతో సోహార్ ఓడరేవుకు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ పడవ బలమైన కెరటాల ధాటికి అకస్మాత్తుగా విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ పడవ సోహార్ ఓడరేవుకు ఈశాన్య దిశలో 54 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సమాచారం అందుకొన్న రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో మారిటైమ్ సెక్యూరిటీ తమ నౌకాదళ ఓడ ద్వారా అక్కడకు చేరుకొని ఆ నల్గురు జాలర్లను రక్షించారు. ప్రస్తుతం ఆ సముద్ర పుత్రులు జాలర్లు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









