పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్
- July 13, 2017
మస్కట్: " సారంగు మరణం ..సముద్రం పాలే " అని గతంలో ఓ సామెత ఉండేది...ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నడి సముద్రంలో ఉన్నప్పటికీ రక్షించబడుతున్నారు. ఈ వార్త అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.నల్గురు మత్స్యకారులతో సోహార్ ఓడరేవుకు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ పడవ బలమైన కెరటాల ధాటికి అకస్మాత్తుగా విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ పడవ సోహార్ ఓడరేవుకు ఈశాన్య దిశలో 54 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సమాచారం అందుకొన్న రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో మారిటైమ్ సెక్యూరిటీ తమ నౌకాదళ ఓడ ద్వారా అక్కడకు చేరుకొని ఆ నల్గురు జాలర్లను రక్షించారు. ప్రస్తుతం ఆ సముద్ర పుత్రులు జాలర్లు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







