పడవ నుండి నల్గురు మత్స్యకారులను రక్షించిన రాయల్ నేవీ ఆఫ్ ఒమన్
- July 13, 2017
మస్కట్: " సారంగు మరణం ..సముద్రం పాలే " అని గతంలో ఓ సామెత ఉండేది...ఈ రోజు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం నడి సముద్రంలో ఉన్నప్పటికీ రక్షించబడుతున్నారు. ఈ వార్త అందుకు ఓ ప్రత్యక్ష ఉదాహరణ.నల్గురు మత్స్యకారులతో సోహార్ ఓడరేవుకు సముద్రంలో ప్రయాణిస్తున్న ఓ పడవ బలమైన కెరటాల ధాటికి అకస్మాత్తుగా విరిగిపోవడంతో ప్రమాదానికి గురైంది.ఈ పడవ సోహార్ ఓడరేవుకు ఈశాన్య దిశలో 54 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. సమాచారం అందుకొన్న రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ ఆపరేషన్స్ సెంటర్ సమన్వయంతో మారిటైమ్ సెక్యూరిటీ తమ నౌకాదళ ఓడ ద్వారా అక్కడకు చేరుకొని ఆ నల్గురు జాలర్లను రక్షించారు. ప్రస్తుతం ఆ సముద్ర పుత్రులు జాలర్లు ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో క్షేమంగా ఉన్నారు.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









