దోషులకుకు షెల్టర్‌ ఇచ్చిన కేసులో విచారణ ప్రారంభం

- July 14, 2017 , by Maagulf
దోషులకుకు షెల్టర్‌ ఇచ్చిన కేసులో విచారణ ప్రారంభం

హై క్రిమినల్‌ కోర్ట్‌, నలుగురు దోషులకు షెల్టర్‌ ఇచ్చిన పది మందిపై విచారణ ప్రారంభించింది. జైలు నుంచి తప్పించుకుని తప్పించుకుని వచ్చిన వారికి షెల్టర్‌ ఇచ్చిన కేసులో విచారణ జరుగుతోంది. అబయాస్‌ని ధరించి ఇరాన్‌కి పారిపోతుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. స్కూల్‌ మేట్‌ అలాగే నైబర్‌ కావడంతో తాను సాయం చేసినట్లు నిందితులలో ఒకరు అంగీకరించడం జరిగింది. నిందితుడు తన గ్రాండ్‌ ఫాదర్‌ ఉండే చోట వారికి ఆశ్రయం కల్పించాడు. ఇరాన్‌కి పారిపోయేందుకుగాను ఫుజిటివ్స్‌కి నిందితుడి అంకుల్‌ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు విచారణలో తేలింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com