షాప్లో పేలుడు: ఏడుగురికి గాయాలు
- July 14, 2017
మిష్రెఫ్లోని ఓ షాప్లో పేలుడు సంభవించిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. రాత్రి 8.20 నిమిషాల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు కువైట్ ఫైర్ సర్వీసెస్ డైరెక్టరేట్ (కెఎఫ్ఎస్డి) ఓ ప్రకటనలో పేర్కొంది. ఎల్పీజీ గ్యాస్ లీకేజ్ కారణంగా పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడ్డవారిలో ముగ్గురికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా నలుగురికి చిన్నపాటి గాయాలయ్యాయి. పేస్ట్రీ షాప్ పాక్షికంగా ఈ ఘటనలో ధ్వంసమయ్యింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









