భారత దౌత్యాధికారిని కలిసిన డా.రవి కుమార్ వేమూరు

- July 16, 2017 , by Maagulf
భారత దౌత్యాధికారిని కలిసిన డా.రవి కుమార్ వేమూరు

అబుధాబి: 'ఏపీఎన్ఆర్టీ' ప్రెసిడెంట్ రవికుమార్ వేమూరు రెండు రోజుల పర్యటన నిమిత్తం  దుబాయ్ విచ్చేసారు. ఈరోజు యుఏఈ రాజధాని అబుధాబి లోని భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించి ఇండియన్ అంబాసిడర్ నవదీప్ సింగ్ సూరి ని కలిశారు. ఈ సమావేశంలో రవి కుమార్ వేమూరు తో పాటు ఇండియన్ ఎంబసీ నుండి పవన్, యుఏఈ కోఆర్డినేటర్స్ అనురాధ ఒబ్బిలిశెట్టి, శ్రీకాంత్ చిత్తర్వు, విశ్వేశ్వర రావు తదితరులు పాల్గొని గల్ఫ్ లో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అంబాసిడర్ తో వివరంగా చర్చించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com