గైడింగ్ లైట్స్ని ఢీకొన్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం
- July 17, 2017
ఎయిర్ ఇండియా ఎక్ప్రెస్ విమానం దుబాయ్ నుంచి మంగుళూరుకు వెళుతున్న సమయంలో రన్వేపై గైడింగ్ లైట్స్ని ఢీకొంది. ల్యాండింగ్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. ఐఎక్స్ 814 విమానానికి ఈ ప్రమాదం జరగ్గా, ప్రమాద కారణాలపై అంతర్గత విచారణకు ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్క్రాఫ్ట్కి సైతం ఎలాంటి డ్యామేజీ జరగలేదు. ఫ్లైట్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇప్పటికే విచారణ ప్రారంభించింది. ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఎయిర్క్రాఫ్ట్ స్కిడ్ అవలేదని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







