ఫేక్ టిక్కెట్లు విక్రయించిన ట్రావెల్ ఏజెన్సీ వర్కర్
- July 17, 2017
షార్జా: ట్రావెల్ ఏజెన్సీకి చెందిన బుకింగ్ ఉద్యోగి అక్రమంగా ఫేక్ టిక్కెట్లను విక్రయిస్తున్నందుకుగాను అరెస్ట్ అయ్యాడు. 400,000 దిర్హామ్ల విలువైన ఫేక్ టిక్కెట్లను నిందితుడు విక్రయించినట్లు షార్జా పోలీసులు వెల్లడించారు. ఫేక్ ఆఫర్లతో వినియోగదారుల్ని నిందితుడు బురిడీ కొట్టించాడని పోలీసులు చెప్పారు. చట్టపరమైన చర్యల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు ప్రయత్నించగా అతన్ని అరెస్ట్ చేశామని పోలీసులు వివరించడం జరిగింది. నిందితుడి వద్ద టిక్కెట్లు కొనుగోలు చేసిన ప్రయాణీకులు, అవి ఫేక్ అని తెలియక విమానాశ్రాయినికి వెళ్ళి అక్కడ ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారని పోలీసులు చెప్పారు. షార్జా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ సైఫ్ మొహమ్మద్ అల్ జారి మాట్లాడుతూ, బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న వెంటనే స్పందించినట్లు తెలిపారు. ఇలాంటి నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







