కామెరూన్లో 30 మంది సైనికుల గల్లంతు
- July 17, 2017
యవోండే: ఆఫ్రికా దేశం కామెరూన్లో జరిగిన ఓడ ప్రమాదంలో 34 మంది జాడ తెలియకుండా పోయారు. ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్కు చెందిన సైనికులు తమ ఓడలో ఇంధనం నింపుకునేందుకు బకాస్సీ నగరం వైపు వస్తుండగా సముద్రంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా పడవ మునిగిపోవటంతో అందులోని 37 మంది నీట మునిగారని, తక్షణం స్పందించిన సైన్యం ముగ్గురిని రక్షించగలిగిందని రక్షణశాఖ మంత్రి జోసెఫ్ బెటి అస్సోమో తెలిపారు.
ఇంకా 30 మంది జాడ కోసం గాలింపు చేపట్టామని వివరించారు. ఈ ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో ప్రమాదకరంగా మారిన బోకో హరామ్ ముస్లిం తీవ్రవాదులను ఏరివేసేందుకు కామెరూన్ ప్రభుత్వం ర్యాపిడ్ ఇంటర్వెన్షన్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







