ప్రవాసీయ కార్మికులలో ఆత్మహత్య ధోరణులను అరికట్టడానికి ముందస్తు చర్యలు
- July 18, 2017
ఇటీవల ప్రవాసీయులలో ఆత్మహత్య కేసులు అధికమయ్యాయి.కార్మికులు అటువంటి తీవ్రమైన చర్యలకు పాల్పడకుండా నిరోధించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏఆది మార్చి నుండి ఇప్పటి వరకు ఏడుగురు కార్మికులు వారి నివాసాలలో నిండు జీవితాలను అర్ధాంతరంగా ముగించారు. నివేదకాలు వెల్లడిస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రవాసియ కార్మికులు వారి నివాసాలలో చనిపోయినప్పటకే పత్రికలలో ఆలస్యంగా వార్తలు వెలువడుతున్నాయి. కార్మికుల మనస్సులను..ఆత్మహత్య చేసుకొనే ధోరణులను పసిగట్టడం అంచనా వేయడం చాలా కష్టంగా ఉన్నందున ఆ సమస్యను గురించి వివరంగా తానూ చెప్పలేను" అని మైగ్రెంట్ వర్కర్ ప్రొటెక్షన్ సొసైటీ ఛైర్ పర్సెన్ మెరీట్టా దాస్ చెప్పారు. "ఏ కార్మికుడు ఆత్మహత్య ధోరణులను కలిగి ఉన్నారో లేదో గమనించడంఎంతో కష్టమైన విషయమన్నారు. ఐ సి ఆర్ ఎఫ్ లో నా అనుభవం కొంత మేరకు కార్మికుల ఆత్మహత్యలకు కారణాలు చెప్పవచ్చని అన్నారు. చాలామంది కార్మికులు ఆర్థిక కారణాల వల్ల తమ జీవితాలను అంతం చేసుకొంటున్నారని నేను గుర్తించానని ఇది చాలా ఆందోళన కల్గించే ధోరణి అని ఐ సి ఆర్ ఎఫ్ ఛైర్మన్ భగన్ అస్సార్పోటా చెప్పారు. ప్రవాస కార్మికులు తమ కుటుంబాలకు డబ్బు పంపించేందుకు ఆదుర్దా పడుతుంటే,వారి స్పాన్సర్లు వారి వేతనాలను తగిన సమయంకు ఇవ్వకపోవడం లేదా వారి పాస్పోర్ట్ లను తమ వద్ద పెట్టుకొని వారిని బెదిరింపులకుగురిచేయడం వంటి వేధింపు చర్యలతో ఆ కార్మికులు నిస్సహాయ పరిస్థితిలో ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారని ఆయన అన్నారు. ప్రవాస కార్మికులలో క్రమేపీ పెరుగుతున్న ఆత్మహత్యల విషయమై య రాజ్యంలో చర్చించబడలేదు కార్మికుల మధ్య. అటువంటి చర్యలను నిరోధించడానికి హెల్ప్లైన్ మరియు అవగాహన కార్యక్రమాలు తప్పనిసరిగా అవసరమవుతాయిని ఆయన అన్నారు. ఇలాంటి సమస్యలను అధిగమించేందుకు ఒక వ్యవస్థను ఉంచే మంచిది. అదేవిధంగా ప్రవాసీయ్ కార్మికులలో మనో ధైర్యాన్ని నింపేందుకు పలు అవగాహనా కార్యక్రామాలు, కౌన్సిలింగ్ చర్యలు తదితర నివారణ చర్యలు తీసుకుంటూ,ఉంటె ఆత్మహత్యలకు ఆశ్రయించాల్సిన అవసరం లేదు, "అని అతను చెప్పాడు. ఎసిఆర్ఎఫ్ లేదా రాయబార కార్యాలయాలను సంప్రదించడానికి అస్సాంపోటా కార్మికులను ఏ తీవ్రమైన చర్యలు చేపట్టడానికి ముందుగా కోరింది. బహుశా ఐ సి ఆర్ ఎఫ్ లేదా రాయబార కార్యాలయాలు ఉత్పన్నమయ్యే ఈ సమస్య నుండి బయటపడేందుకు సహాయపడతాయి.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









