మసీదులను దోచుకొంటున్న నిందితుడి అరెస్టు
- July 18, 2017
స్థానిక బుదయ్యాలో పలు మసీదులను దొంగతనాలలో ప్రమేయం ఉన్న ఓ నిందితుడిని ఉత్తర గవర్నరేట్ పోలీస్ జనరల్ డైరెక్టర్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరాన్ సోమవారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ రెండు మసీదులలో డబ్బుని, విలువైన వస్తువులను దొంగతనం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.మొదటి కేసుకు సంబంధించిన నివేదికలు అందిన వెంటనే రెండవ దోపిడీపై దర్యాప్తు ప్రారంభించనున్నట్లు కల్నల్ అల్ జైరాన్ పేర్కొన్నారు. అదే నిందితుడు మరొక మసీదు దోపిడీలో పాల్గొన్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆ దొంగ దోచుకున్న వస్తువులలో డబ్బు మరియు కంప్యూటర్ ఉన్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ఈ కేసును సూచించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









