బోనాల సందర్భంగా ఆర్కె మీడియా త్రీడీ ప్రొజెక్షన్
- July 18, 2017
హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు సంబరాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే బోనాల ఉత్సవాల్లో ఆర్కె మీడియా ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. రవికుమార్ పనస నేతృత్వంలో నడుస్తోన్న ఆర్కె మీడియా సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. లాల్దర్వాజ బోనాల సందర్భంగా త్రీడీ ప్రొజెక్షన్ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేశారు. అత్యద్భుతమైన ఈ ఈవెంట్ని సందర్శకులు ఆశ్చర్యచకితులై తిలకించారు.



తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!









