బోనాల సందర్భంగా ఆర్‌కె మీడియా త్రీడీ ప్రొజెక్షన్‌

- July 18, 2017 , by Maagulf

హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక సంబరాలకు సంబరాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచే బోనాల ఉత్సవాల్లో ఆర్‌కె మీడియా ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించింది. రవికుమార్‌ పనస నేతృత్వంలో నడుస్తోన్న ఆర్‌కె మీడియా సంస్థ, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. లాల్‌దర్వాజ బోనాల సందర్భంగా త్రీడీ ప్రొజెక్షన్‌ ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇమేజ్‌ని ప్రొజెక్ట్‌ చేశారు. అత్యద్భుతమైన ఈ ఈవెంట్‌ని సందర్శకులు ఆశ్చర్యచకితులై తిలకించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com