ఆంధ్ర ప్రదేశ్ లో ఇళ్ల రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచుతూ ఉత్తర్వులు
- July 20, 2017
రాష్ట్రంలో ఆగస్టు నెల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.. ఆర్సిసి డాబా ఇంటికి చదరపు అడుగుకు రూ.890 నుంచి రూ.980 కి పెంచింది.. రేకులళ ఇల్లు చదరపు అడుగుకు రూ.440 నుంచి రూ.500 కు , అపార్ట్మెంట్ చదరపు అడుగుకు రూ.1060కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









